కిడ్నీలో రాళ్లను కరిగించే దివ్య ఔషధం

1) ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్
2) తులసి ఆకుల పేస్ట్ - 1 స్పూన్
3) నిమ్మరసం -  1స్పూన్
4) తేనే - 1స్పూన్
తయారీ విధానం :
1) పైన పేర్కొన్న నాలుగు పదార్ధాలను కలిపి డ్రింక్ తయారు చేసుకోవాలి.
దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున తీసుకొని అరగంట వరకు ఏమీ తినకూడదు. నెల నుండి 3 నెలల వరకు క్రమంగా త్రాగాలి.
2) ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలు , నూనె వస్తువులు తగ్గించాలి. డాక్టర్  లేదా డైటీషియన్ సలహా మేరకు మందులు వాడుకొని , ఎక్కువ మొత్తంలో వాటర్ త్రాగుతూ ఉండాలి. 
3) తరచుగా స్టోన్స్ ఏర్పడేవారు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలిసి సంబంధిత కోర్స్ వాడుకోవాలి. అశ్రద్ధ చేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. 

Comments

Popular posts from this blog

Rawl plug jumper

పరగడపున తేనె జిలకర నీళ్లు తాగితే ఎటువంటి వ్యాధులు రావు